చరిత్రలో మరో ఘట్టం.. ఫలించిన ఎంపీ ప్రయత్నాలు
విశాఖపట్నం: విశాఖ విమానయాన చరిత్రలో మరో గొప్ప ఘట్టం మొదలుకాబోతోంది. విశాఖ నుంచి కార్గో విమానం రాకపోకలు సాగించడానికి ఎట్టకేలకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. విశాఖ నుంచి ఈనెల 25 నాడు తొలిసారిగా కార్గో విమానం నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిసారిగా విశాఖ నుంచి కార్గో విమానాలు చెన్నై, కోల్‌కొతా, సూర…
మంటల్లో కాలిపోతూ..ఎమర్జెన్సీ నెంబరుకు ఫోన్‌
దేశవ్యాప్తంగా మహిళలపై వరుస హత్యాచార ఘటనలు, దాడులు ఆందోళన రేపున్నాయి. మరీ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా పసిపిల్లలు, వృద్దులు అనే తేడా లేకుండా మహిళలపై నమోదవుతున్న అత్యాచార ఘటనలు మహిళ భద్రతను, రక్షణను సవాల్‌ చేస్తున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలిపై దాడిచేసి సజీవ దహనం చేసేం…
హనీట్రాప్‌ కేసులో హీరోయిన్లు?
బెంగళూరు:  కర్ణాటకలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ట్రాప్‌ చేసిన  హనీట్రాప్‌  కేసులో కొందరు సినీ హీరోయిన్లకు కూడా సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన ముగ్గురు నటీమణుల పాత్ర ఇందులో ఉన్నట్లు సీసీబీ పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఒకరు ఒకప్పటి స్టార్‌ హీ…
కృష్ణాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
నందిగామ :  కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం లారీని కారు ఢీ కొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నందిగామ నుంచి నలుగురు యువకులు కారులో(ఏపీ16డీబీ 5587) విజయవాడకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు అంబార్‌…
మహిళ దారుణ హత్య
కామారెడ్డి :  జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు మత్తడి కాలువ సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ హత్యకు గురైన సంఘటన సోమవారం వెలుగు చూసింది. సంఘటన స్థలంలో తలలేని మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి పడి ఉంది. వారం రోజుల క్రితం హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద చెరువు మత్తడి వాగ…
ఇన్నింగ్స్‌ విజయమే.. కానీ నో పాయింట్స్‌!
మౌంట్‌ మాంగని (న్యూజిలాండ్‌): ఒకవైపు ఆస్ట్రేలియా-పాకిస్తాన్‌ జట్ల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌, మరొకవైపు భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్‌.. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమైతే.. న్యూజిలాండ్‌-ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌ మాత్రం టెస్టు చాంపియన్‌…